ఖురియాత్లో నీటమునిగి ప్రవాసుడు మృతి
- July 12, 2022
మస్కట్: విలాయత్ ఆఫ్ ఖురియాత్లోని వరద ప్రవాహంలో ఇద్దరు ప్రవాసులు చిక్కుకుపోయారు. వారిలో ఒకరు మరణించగా.. మరొకరి ఆచూకి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) తెలిపారు. మస్కట్ గవర్నరేట్లోని విలాయత్ ఆఫ్ ఖురియాత్లోని వాడి అల్ అరబియిన్ స్ట్రీమ్లో ఇద్దరు వరద ప్రవాహంలో చిక్కుకున్నారని సమాచారం అందిందని, వెంటనే రెస్క్యూ బృందాలు సంఘలనా స్థలానికి చేరుకొని ఒకరిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. మరోకరు ప్రవాహంలో కొట్టుకుపోయాడని.. అతడి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









