ఇంధన ధరల పెంపు జరగదు
- July 13, 2022
కువైట్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సాకుగా చూపి ఇంధన ధరలను పెంచాలని చెబుతూ వస్తున్న అంతర్జాతీయ సంస్థల సిఫారులను కువైట్ బుట్ట దాఖలు చేయడం జరిగింది. ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు ఇంధనం వనరులు అందిస్తున్న దేశంగా కువైట్ కు మార్కెట్ లో ప్రత్యేకమైన గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.
ఇంధన ధరల నియత్రణకు సంబంధించిన మంత్రిత్వ శాఖ ప్రతినిధి స్థానిక పత్రిక తో మాట్లాడుతూ ఇంధన ధరల పెంపు అనేది ప్రభుత్వ నిర్ణయం కాదని , అంతర్జాతీయ స్థాయి నుంచి వస్తున్న ఒత్తిడి లో భాగమేనని పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా తమకు అంతర్జాతీయ మార్కెట్ ప్రయోజనాల కన్నా దేశ ప్రజల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామని ఆయన తెలిపారు.
కావున కువైట్ లో ఇంధన ధరల పెంపు ఇప్పట్లో లేనట్లే అని తెలుస్తుంది.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









