ఇంధన ధరల పెంపు జరగదు
- July 13, 2022
కువైట్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సాకుగా చూపి ఇంధన ధరలను పెంచాలని చెబుతూ వస్తున్న అంతర్జాతీయ సంస్థల సిఫారులను కువైట్ బుట్ట దాఖలు చేయడం జరిగింది. ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు ఇంధనం వనరులు అందిస్తున్న దేశంగా కువైట్ కు మార్కెట్ లో ప్రత్యేకమైన గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.
ఇంధన ధరల నియత్రణకు సంబంధించిన మంత్రిత్వ శాఖ ప్రతినిధి స్థానిక పత్రిక తో మాట్లాడుతూ ఇంధన ధరల పెంపు అనేది ప్రభుత్వ నిర్ణయం కాదని , అంతర్జాతీయ స్థాయి నుంచి వస్తున్న ఒత్తిడి లో భాగమేనని పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా తమకు అంతర్జాతీయ మార్కెట్ ప్రయోజనాల కన్నా దేశ ప్రజల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామని ఆయన తెలిపారు.
కావున కువైట్ లో ఇంధన ధరల పెంపు ఇప్పట్లో లేనట్లే అని తెలుస్తుంది.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







