బాటేల్కోను సందర్శించిన మంత్రి
- July 15, 2022
మనామా: గుడైబీయా లోని బాటేల్కో (చిన్నారుల సంక్షేమ వసతి గృహం) ను క్షేత్ర స్థాయి పర్యాటనలో భాగంగా సామాజిక అభివృద్ధి శాఖ మంత్రి ఒసామా బిన్ ఖలాఫ్ అల్ అస్ఫూర్ సందర్శించారు.
ఈ సందర్భంగా అధికారులతో పరిస్థితులను మరియు పిల్లల యొక్క భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన వాటిని సమీక్షించారు. ఆపదలో ఉన్న చిన్నారులను రక్షించడానికి 998 టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.
పిల్లలపై ఏటువంటి దాడులు జరగకుండా చూసుకోవాలని , బాధితులకు అండగా నిలుస్తూ రావాలని అధికారులను ఆదేశించారు. అలాగే బాటెల్కో లో 18 సంవత్సరాలు లోపు ఉన్న అందరితో మంత్రి మాట్లాడారు.
చిన్నారుల సంక్షేమం కొరకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!







