బాటేల్కోను సందర్శించిన మంత్రి
- July 15, 2022
మనామా: గుడైబీయా లోని బాటేల్కో (చిన్నారుల సంక్షేమ వసతి గృహం) ను క్షేత్ర స్థాయి పర్యాటనలో భాగంగా సామాజిక అభివృద్ధి శాఖ మంత్రి ఒసామా బిన్ ఖలాఫ్ అల్ అస్ఫూర్ సందర్శించారు.
ఈ సందర్భంగా అధికారులతో పరిస్థితులను మరియు పిల్లల యొక్క భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన వాటిని సమీక్షించారు. ఆపదలో ఉన్న చిన్నారులను రక్షించడానికి 998 టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.
పిల్లలపై ఏటువంటి దాడులు జరగకుండా చూసుకోవాలని , బాధితులకు అండగా నిలుస్తూ రావాలని అధికారులను ఆదేశించారు. అలాగే బాటెల్కో లో 18 సంవత్సరాలు లోపు ఉన్న అందరితో మంత్రి మాట్లాడారు.
చిన్నారుల సంక్షేమం కొరకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







