బాటేల్కోను సందర్శించిన మంత్రి
- July 15, 2022
మనామా: గుడైబీయా లోని బాటేల్కో (చిన్నారుల సంక్షేమ వసతి గృహం) ను క్షేత్ర స్థాయి పర్యాటనలో భాగంగా సామాజిక అభివృద్ధి శాఖ మంత్రి ఒసామా బిన్ ఖలాఫ్ అల్ అస్ఫూర్ సందర్శించారు.
ఈ సందర్భంగా అధికారులతో పరిస్థితులను మరియు పిల్లల యొక్క భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన వాటిని సమీక్షించారు. ఆపదలో ఉన్న చిన్నారులను రక్షించడానికి 998 టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.
పిల్లలపై ఏటువంటి దాడులు జరగకుండా చూసుకోవాలని , బాధితులకు అండగా నిలుస్తూ రావాలని అధికారులను ఆదేశించారు. అలాగే బాటెల్కో లో 18 సంవత్సరాలు లోపు ఉన్న అందరితో మంత్రి మాట్లాడారు.
చిన్నారుల సంక్షేమం కొరకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







