బాటేల్కోను సందర్శించిన మంత్రి
- July 15, 2022
మనామా: గుడైబీయా లోని బాటేల్కో (చిన్నారుల సంక్షేమ వసతి గృహం) ను క్షేత్ర స్థాయి పర్యాటనలో భాగంగా సామాజిక అభివృద్ధి శాఖ మంత్రి ఒసామా బిన్ ఖలాఫ్ అల్ అస్ఫూర్ సందర్శించారు.
ఈ సందర్భంగా అధికారులతో పరిస్థితులను మరియు పిల్లల యొక్క భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన వాటిని సమీక్షించారు. ఆపదలో ఉన్న చిన్నారులను రక్షించడానికి 998 టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.
పిల్లలపై ఏటువంటి దాడులు జరగకుండా చూసుకోవాలని , బాధితులకు అండగా నిలుస్తూ రావాలని అధికారులను ఆదేశించారు. అలాగే బాటెల్కో లో 18 సంవత్సరాలు లోపు ఉన్న అందరితో మంత్రి మాట్లాడారు.
చిన్నారుల సంక్షేమం కొరకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









