ఖతార్లో ఒకేరోజు 900 కొవిడ్-19 కేసులు నమోదు
- July 16, 2022
దోహా: ఖతార్ లో కొవిడ్-19 వ్యాప్తి కొనసాగుతోంది. జూలై 15న (గత 24 గంటల్లో) 900 కంటే ఎక్కువ కోవిడ్-19 కేసులు నమోదయినట్లు ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 971 రికార్డు కాగా.. అందులో 824 మంది కమ్యూనిటీ, 147 మంది ప్రయాణికులు ఉన్నారు. దేశంలో ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 5,789. అయితే తాజాగా ఎటువంటి మరణాలు నమోదు కాలేదని, గత 24 గంటల్లో 629 మంది రోగులు కోవిడ్ -19 నుండి కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే గత 24 గంటల్లో ఒకరు ఐసీయూలో చేరడంతో ప్రస్తుతం ఐసీయూలో ఉన్న రోగుల సంఖ్య 4కి చేరుకుంది. ఇప్పటి వరకు కోవిడ్-19 మొత్తం 7,278,111కి వ్యాక్సిన్ డోస్లు, 1,801,768 మందికి వ్యాక్సిన్ బూస్టర్ డోస్లు అందజేసినట్లు ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!
- ఒమన్ లో ఫైర్ వర్క్స్ కు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!









