కారు ప్రమాదంలో పోలీసు ఉన్నతాధికారి మృతి
- July 16, 2022
మనామా: హమాద్ టౌన్ కు వెళ్ళే ఖలీఫా బిన్ సల్మాన్ వీధిలో నిన్న జరిగిన ఘోరమైన రోడ్డు ప్రమాదంలో పోలీసు ఉన్నతాధికారి మేజర్ సాద్ నాసిర్ అల్ హాజాని మృతి చెందినట్లు అంతర్గత మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది.వారి కుటుంబానికి ప్రభుత్వం తరుపున ప్రగాఢమైన సానుభూతిని ప్రకటించింది.
ట్రాఫిక్ నియమాలను పాటించ కుండా వెళ్తున్న వాహనాలను పట్టుకునే ప్రయత్నంలో హాజాని ప్రయాణిస్తున్న కారును ట్రాక్ డీ కొట్టడంతో తీవ్రమైన గాయాలతో అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపింది. ప్రమాదంలో గాయపడిన వారిని జాతీయ అంబులెన్స్ బృందం హాస్పిటల్ కు చేర్చింది.
తాజా వార్తలు
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!









