కారు ప్రమాదంలో పోలీసు ఉన్నతాధికారి మృతి
- July 16, 2022
మనామా: హమాద్ టౌన్ కు వెళ్ళే ఖలీఫా బిన్ సల్మాన్ వీధిలో నిన్న జరిగిన ఘోరమైన రోడ్డు ప్రమాదంలో పోలీసు ఉన్నతాధికారి మేజర్ సాద్ నాసిర్ అల్ హాజాని మృతి చెందినట్లు అంతర్గత మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది.వారి కుటుంబానికి ప్రభుత్వం తరుపున ప్రగాఢమైన సానుభూతిని ప్రకటించింది.
ట్రాఫిక్ నియమాలను పాటించ కుండా వెళ్తున్న వాహనాలను పట్టుకునే ప్రయత్నంలో హాజాని ప్రయాణిస్తున్న కారును ట్రాక్ డీ కొట్టడంతో తీవ్రమైన గాయాలతో అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపింది. ప్రమాదంలో గాయపడిన వారిని జాతీయ అంబులెన్స్ బృందం హాస్పిటల్ కు చేర్చింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







