బీమా రంగం పై దృష్టి సారించిన ప్రభుత్వం
- July 18, 2022
కువైట్: ఇప్పటికే 80 శాతం బ్యాంకింగ్ మరియు టెలికామ్ రంగాల్లో ఉన్న ఉద్యోగాల్లో కువైట్ వాసులకే ప్రాధాన్యం ఇస్తున్న కువైట్ ప్రభుత్వం, తాజాగా దేశ బీమా రంగం పై దృష్టి కేంద్రీకరించింది.
అధికారిక సమాచారం ప్రకారం, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రంగాల్లో ఉన్న ఉద్యోగాల్లో కువైట్ వాసులకే ప్రాధాన్యం ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, అంతేకాకుండా రాబోయే రెండు సంవత్సరాల్లో బీమా రంగం లో పనిచేస్తున్న విదేశీయులను తొలగించి 3,000 మంది స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సంకల్పించింది.
ప్రస్తుతం కువైట్ లో స్థానికులు మరియు విదేశీయులు కలిపి సుమారు రెండు మిలియన్ల మంది ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ కంపెనీల్లో పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర







