బీమా రంగం పై దృష్టి సారించిన ప్రభుత్వం
- July 18, 2022
కువైట్: ఇప్పటికే 80 శాతం బ్యాంకింగ్ మరియు టెలికామ్ రంగాల్లో ఉన్న ఉద్యోగాల్లో కువైట్ వాసులకే ప్రాధాన్యం ఇస్తున్న కువైట్ ప్రభుత్వం, తాజాగా దేశ బీమా రంగం పై దృష్టి కేంద్రీకరించింది.
అధికారిక సమాచారం ప్రకారం, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రంగాల్లో ఉన్న ఉద్యోగాల్లో కువైట్ వాసులకే ప్రాధాన్యం ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, అంతేకాకుండా రాబోయే రెండు సంవత్సరాల్లో బీమా రంగం లో పనిచేస్తున్న విదేశీయులను తొలగించి 3,000 మంది స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సంకల్పించింది.
ప్రస్తుతం కువైట్ లో స్థానికులు మరియు విదేశీయులు కలిపి సుమారు రెండు మిలియన్ల మంది ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ కంపెనీల్లో పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









