బీమా రంగం పై దృష్టి సారించిన ప్రభుత్వం
- July 18, 2022
కువైట్: ఇప్పటికే 80 శాతం బ్యాంకింగ్ మరియు టెలికామ్ రంగాల్లో ఉన్న ఉద్యోగాల్లో కువైట్ వాసులకే ప్రాధాన్యం ఇస్తున్న కువైట్ ప్రభుత్వం, తాజాగా దేశ బీమా రంగం పై దృష్టి కేంద్రీకరించింది.
అధికారిక సమాచారం ప్రకారం, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రంగాల్లో ఉన్న ఉద్యోగాల్లో కువైట్ వాసులకే ప్రాధాన్యం ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, అంతేకాకుండా రాబోయే రెండు సంవత్సరాల్లో బీమా రంగం లో పనిచేస్తున్న విదేశీయులను తొలగించి 3,000 మంది స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సంకల్పించింది.
ప్రస్తుతం కువైట్ లో స్థానికులు మరియు విదేశీయులు కలిపి సుమారు రెండు మిలియన్ల మంది ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ కంపెనీల్లో పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!