బీమా రంగం పై దృష్టి సారించిన ప్రభుత్వం
- July 18, 2022
కువైట్: ఇప్పటికే 80 శాతం బ్యాంకింగ్ మరియు టెలికామ్ రంగాల్లో ఉన్న ఉద్యోగాల్లో కువైట్ వాసులకే ప్రాధాన్యం ఇస్తున్న కువైట్ ప్రభుత్వం, తాజాగా దేశ బీమా రంగం పై దృష్టి కేంద్రీకరించింది.
అధికారిక సమాచారం ప్రకారం, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రంగాల్లో ఉన్న ఉద్యోగాల్లో కువైట్ వాసులకే ప్రాధాన్యం ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, అంతేకాకుండా రాబోయే రెండు సంవత్సరాల్లో బీమా రంగం లో పనిచేస్తున్న విదేశీయులను తొలగించి 3,000 మంది స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సంకల్పించింది.
ప్రస్తుతం కువైట్ లో స్థానికులు మరియు విదేశీయులు కలిపి సుమారు రెండు మిలియన్ల మంది ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ కంపెనీల్లో పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ సాలిక్ ఫైన్లు..ఏ తప్పుకు ఎంత జరిమానా? తప్పించుకోవడం ఎలా?
- మేడారంలో తులాభారం..సీఎం రేవంత్ బరువు ఎంతంటే?
- అనుమానాస్పద కదలికలను గుర్తించి పోలీసులకు సమాచారం.. నివాసితుడికి షార్జా పోలీసుల సత్కారం
- బంగాళాఖాతంలో అల్పపీడనం..పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్..
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు కీలక సూచనలు.. నిషేధిత, పరిమిత వస్తువుల పూర్తి జాబితా
- రియాద్లో ఘనంగా ‘ఇండియా ఉత్సవ్’..
- ఆగస్టు 31న ‘యాక్సిడెంట్-ఫ్రీ డే’..
- తెలంగాణ లో కొత్తగా TG SAFE
- అబుదాబి ఫాల్కన్ వేలం.. Dh250,000కు వైట్ ఫాల్కన్ సేల్..!!
- సౌదీ అరేబియాలో 89 శాతానికి గేమింగ్ లేటెన్సీ..!!







