చేనేత కార్మికులకు రుణమాఫీ త్వరలో...
- April 13, 2016త్వరలో చేనేత కార్మికులకు రుణమాఫీ చేయనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ రోజు బీసీ సంక్షేమం, యువజన, ఎక్సైజ్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్సైజ్ ఆదాయం పది శాతం పెరిగిందని అన్నారు. సరిహద్దుల్లో కల్తీ మద్యం అరికట్టడం వల్ల ఆదాయం పెంచుకుంటామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 20 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేస్తామని, 25వేల మంది లబ్దిదారులను గుర్తించి రూ.110 కోట్లు రుణమాఫీ చేస్తున్నామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







