ఇంటర్నెట్ షేరింగ్ వద్దు.. TRA హెచ్చరిక
- July 22, 2022
మస్కట్: పొరుగువారితో ఇంటర్నెట్ సేవలను పంచుకోవడంలో అనేక ప్రమాదాలు ఉన్నాయని, ఇంటర్నెట్ ఓనరుకు చట్టపరమైన సమస్యలు కూడా తలెత్తవచ్చని టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (TRA) హెచ్చరించింది. వైర్లెస్ నెట్వర్క్ షేరింగ్ తో అనేక టెక్నికల్ మోసాలు జరుగుతాయని, దీంతో ఆ ప్రాంతంలోని మిగిలిన సబ్స్క్రైబర్ల సేవల నాణ్యతపై ప్రభావం చూపుతుందని తెలిపింది. నెట్వర్క్ ద్వారా మోసాలకు పాల్పడ్డ క్రమంలో ఇంటర్నెట్ యజమానిపై చట్టపరమైన చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని రెగ్యులేటరీ అథారిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









