ఇంటర్నెట్ షేరింగ్ వద్దు.. TRA హెచ్చరిక
- July 22, 2022
మస్కట్: పొరుగువారితో ఇంటర్నెట్ సేవలను పంచుకోవడంలో అనేక ప్రమాదాలు ఉన్నాయని, ఇంటర్నెట్ ఓనరుకు చట్టపరమైన సమస్యలు కూడా తలెత్తవచ్చని టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (TRA) హెచ్చరించింది. వైర్లెస్ నెట్వర్క్ షేరింగ్ తో అనేక టెక్నికల్ మోసాలు జరుగుతాయని, దీంతో ఆ ప్రాంతంలోని మిగిలిన సబ్స్క్రైబర్ల సేవల నాణ్యతపై ప్రభావం చూపుతుందని తెలిపింది. నెట్వర్క్ ద్వారా మోసాలకు పాల్పడ్డ క్రమంలో ఇంటర్నెట్ యజమానిపై చట్టపరమైన చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని రెగ్యులేటరీ అథారిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఆయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం
- చిరుత సంచారం..ప్రజల్లో భయాందోళనలు
- మహాలక్ష్మి ‘స్మార్ట్ కార్డులు’..తొలుత ఇచ్చేది వారికే!
- సిగరెట్ వివాదం, పెట్రోల్ బంక్ వద్ద లైటర్ విసిరి మంటలు
- గ్యాస్ లీకేజీల పై సౌదీ సివిల్ డిఫెన్స్ వార్న్..!!
- విశాఖలో ఇంటర్నేషనల్ మారిటైమ్ రివ్యూ.. పాల్గొన్న ఒమన్..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. వ్యక్తి మృతి..తీర్పు వెల్లడి..!!
- ఇఫ్తార్ పై సోషల్ మీడియా వదంతులను ఖండించిన కువైట్..!!
- ఈద్ అల్ ఫితర్: GCC కంట్రీస్ టూర్లకు ప్రాధాన్యత ఎందుకు?
- ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ మెసేజులపై ఖతార్ క్లారిటీ..!!









