ఇంటర్నెట్ షేరింగ్ వద్దు.. TRA హెచ్చరిక
- July 22, 2022
మస్కట్: పొరుగువారితో ఇంటర్నెట్ సేవలను పంచుకోవడంలో అనేక ప్రమాదాలు ఉన్నాయని, ఇంటర్నెట్ ఓనరుకు చట్టపరమైన సమస్యలు కూడా తలెత్తవచ్చని టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (TRA) హెచ్చరించింది. వైర్లెస్ నెట్వర్క్ షేరింగ్ తో అనేక టెక్నికల్ మోసాలు జరుగుతాయని, దీంతో ఆ ప్రాంతంలోని మిగిలిన సబ్స్క్రైబర్ల సేవల నాణ్యతపై ప్రభావం చూపుతుందని తెలిపింది. నెట్వర్క్ ద్వారా మోసాలకు పాల్పడ్డ క్రమంలో ఇంటర్నెట్ యజమానిపై చట్టపరమైన చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని రెగ్యులేటరీ అథారిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







