ఇంటర్నెట్ షేరింగ్ వద్దు.. TRA హెచ్చరిక
- July 22, 2022
మస్కట్: పొరుగువారితో ఇంటర్నెట్ సేవలను పంచుకోవడంలో అనేక ప్రమాదాలు ఉన్నాయని, ఇంటర్నెట్ ఓనరుకు చట్టపరమైన సమస్యలు కూడా తలెత్తవచ్చని టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (TRA) హెచ్చరించింది. వైర్లెస్ నెట్వర్క్ షేరింగ్ తో అనేక టెక్నికల్ మోసాలు జరుగుతాయని, దీంతో ఆ ప్రాంతంలోని మిగిలిన సబ్స్క్రైబర్ల సేవల నాణ్యతపై ప్రభావం చూపుతుందని తెలిపింది. నెట్వర్క్ ద్వారా మోసాలకు పాల్పడ్డ క్రమంలో ఇంటర్నెట్ యజమానిపై చట్టపరమైన చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని రెగ్యులేటరీ అథారిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







