మదీనాకు చేరుకున్న 157,550 మంది యాత్రికులు
- July 22, 2022
మదీనా: వివిధ దేశాలకు చెందిన 157,550 మందికి పైగా యాత్రికులు ఈ ఏడాది హజ్ను ముగించుకుని మదీనా చేరుకున్నారని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ తెలిపింది. మదీనాలో యాత్రికుల రాకపోకలపై హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం.. 11,125 మంది యాత్రికులు ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా మదీనా నుండి బయలుదేరినట్లు పేర్కొంది. నిన్నటి వరకు మదీనాలో మొత్తం 74,316 మంది యాత్రికులు ఉన్నట్లు హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట







