మదీనాకు చేరుకున్న 157,550 మంది యాత్రికులు
- July 22, 2022
మదీనా: వివిధ దేశాలకు చెందిన 157,550 మందికి పైగా యాత్రికులు ఈ ఏడాది హజ్ను ముగించుకుని మదీనా చేరుకున్నారని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ తెలిపింది. మదీనాలో యాత్రికుల రాకపోకలపై హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం.. 11,125 మంది యాత్రికులు ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా మదీనా నుండి బయలుదేరినట్లు పేర్కొంది. నిన్నటి వరకు మదీనాలో మొత్తం 74,316 మంది యాత్రికులు ఉన్నట్లు హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?
- స్టాటిన్ మెడికేషన్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ వార్న్..!!
- ఖతార్ లో రికార్డు స్థాయిలో రెసిడెన్షియల్ స్టాక్స్ డెలివరీ..!!
- ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి హాజరైన సీఎం









