వలసదారుల ఇంటి అద్దెలపై 3 శాతం పన్ను
- April 13, 2016
అఉబదాబీలో అద్దె ఇళ్ళకు సంబంధించి కొత్త ఫీజు అమలులోకి వచ్చింది. మార్చ్ నుంచి కనీసం మూడు శాతం అదనపు ఫీజును వసూలు చేయనున్నారు. అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ మరియు డిప్యూటీ సుప్రీం కమాండర్ ఆఫ్ ది యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిక్రీని ఈ మేరకు విడుదల చేశారు. అబుదాబీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. సంవత్సరానికి మినిమమ్ 450 దిర్హామ్లు ఫీజును అదనంగా వసూలు చేస్తారు. ఒకేసారి కాకుండా వాయిదాల పద్ధతిలో ఈ మొత్తాన్ని చెల్లించే వెసులుబాటు కల్పించారు. ఇలా వసూలు చేసిన నిధులను అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తారు. అయితే ఈ వసూలు కేవలం వలసదారులకే వర్తిస్తుంది. కొందరు ఈ పెంపుదలను వ్యతిరేకిస్తుండగా, మరికొందరు పెంపు ఎక్కువేమీ కాదని చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







