భారత కొత్త రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్
- July 26, 2022
మస్కట్: భారత కొత్త ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సుల్తాన్ హైతం బిన్ తారిక్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఓ లేఖను భారత రాష్ట్రపతికి పంపారు. భారతీయ ప్రజలను మరింత పురోగతి, శ్రేయస్సు దిశగా నడిపించడంలో రాష్ట్రపతి ద్రౌపది విజయం సాధించాలని సుల్తాన్ ఆకాంక్షించారు. ఆమె హయాంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత అభివృద్ధి చెందాలని సుల్తాన్ తన లేఖలో ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







