ప్రియాంక చోప్రాకు గాజులు తొడిగిన మోహన్ బాబు
- April 13, 2016
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి గెట్ టు గెదర్ పార్టీని ఏర్పాటు చేశారు. టాలీవుడ్ నటుడు మోహన్బాబు ప్రియాంక చోప్రాకి బంగారు గాజులు బహుమతిగా అందించారు. స్వయంగా మోహన్ బాబు ఆమెకి బంగారు గాజులు తొడిగారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీనటులు, ప్రముఖులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







