ప్రియాంక చోప్రాకు గాజులు తొడిగిన మోహన్ బాబు

- April 13, 2016 , by Maagulf
ప్రియాంక చోప్రాకు గాజులు తొడిగిన మోహన్ బాబు

బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి గెట్‌ టు గెదర్‌ పార్టీని ఏర్పాటు చేశారు. టాలీవుడ్‌ నటుడు మోహన్‌బాబు ప్రియాంక చోప్రాకి బంగారు గాజులు బహుమతిగా అందించారు. స్వయంగా మోహన్‌ బాబు ఆమెకి బంగారు గాజులు తొడిగారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీనటులు, ప్రముఖులు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com