ప్రారంభ ట్రేడింగ్ లో భారత రూపాయి క్షీణించింది
- July 27, 2022
యూఏఈ: ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో నెలకొన్న తాజా పరిస్థితులు మరియు ఇంధన ధరల మధ్య ఉన్న హెచ్చు తగ్గుల నేపథ్యంలో మార్కెట్ ప్రారంభ ట్రేడింగ్ లో రూపాయి క్షీణించింది.
ప్రారంభ ట్రేడింగ్ ముగిసే సమయానికి రూపాయి మారకం 79.83 వద్ద నిలిచింది. మదుపరులు పెట్టుబడులు ఉపసంహరణ కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని మార్కెట్ నిపుణుడు శ్రీరామ్ అయ్యర్ తెలిపారు.
మంగళవారం మార్కెట్ ముగిసే నాటికి విదేశీ మదుపరులు మధ్య 15.48 బిలియన్ విలువగల షేర్లు మార్పిడి జరిగిందని సమచారం.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







