ప్రారంభ ట్రేడింగ్ లో భారత రూపాయి క్షీణించింది
- July 27, 2022
యూఏఈ: ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో నెలకొన్న తాజా పరిస్థితులు మరియు ఇంధన ధరల మధ్య ఉన్న హెచ్చు తగ్గుల నేపథ్యంలో మార్కెట్ ప్రారంభ ట్రేడింగ్ లో రూపాయి క్షీణించింది.
ప్రారంభ ట్రేడింగ్ ముగిసే సమయానికి రూపాయి మారకం 79.83 వద్ద నిలిచింది. మదుపరులు పెట్టుబడులు ఉపసంహరణ కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని మార్కెట్ నిపుణుడు శ్రీరామ్ అయ్యర్ తెలిపారు.
మంగళవారం మార్కెట్ ముగిసే నాటికి విదేశీ మదుపరులు మధ్య 15.48 బిలియన్ విలువగల షేర్లు మార్పిడి జరిగిందని సమచారం.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







