కృష్ణా పుష్కరాలకు రూ.161 కోట్లు విడుదల చేసిన ఎపి సిర్కారు

- April 13, 2016 , by Maagulf
కృష్ణా పుష్కరాలకు రూ.161 కోట్లు విడుదల చేసిన ఎపి సిర్కారు

కృష్ణా పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వం రూ.161 కోట్లు విడుదల చేసింది. పుష్కరాల కోసం 67 రహదారులను విస్తరించి, మరమ్మతులు చేపట్టేందుకు నిధులను వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో రహదారి పనులు చేపట్టనున్నారు. అదే విధంగా మూడు జిల్లాలకు కోర్‌నెట్‌ ప్రణాళికలో భాగంగా మరో రూ.141.12 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com