కృష్ణా పుష్కరాలకు రూ.161 కోట్లు విడుదల చేసిన ఎపి సిర్కారు
- April 13, 2016
కృష్ణా పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వం రూ.161 కోట్లు విడుదల చేసింది. పుష్కరాల కోసం 67 రహదారులను విస్తరించి, మరమ్మతులు చేపట్టేందుకు నిధులను వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో రహదారి పనులు చేపట్టనున్నారు. అదే విధంగా మూడు జిల్లాలకు కోర్నెట్ ప్రణాళికలో భాగంగా మరో రూ.141.12 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







