కృష్ణా పుష్కరాలకు రూ.161 కోట్లు విడుదల చేసిన ఎపి సిర్కారు
- April 13, 2016
కృష్ణా పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వం రూ.161 కోట్లు విడుదల చేసింది. పుష్కరాల కోసం 67 రహదారులను విస్తరించి, మరమ్మతులు చేపట్టేందుకు నిధులను వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో రహదారి పనులు చేపట్టనున్నారు. అదే విధంగా మూడు జిల్లాలకు కోర్నెట్ ప్రణాళికలో భాగంగా మరో రూ.141.12 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









