బీచ్ ఫెస్టివల్ లో మొదటిసారిగా వాటర్ స్పోర్ట్స్
- July 28, 2022
మనామా: పర్యాటకులను అమితంగా ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడూ నూతనమైన అలోచనలను అమలు చేస్తున్న బహ్రెయిన్ పర్యాటక శాఖ తాజాగా పాత్రికేయులకు, సామాజిక మాధ్యమాల నిర్వాహకులకు , ఫోటో గ్రాఫర్ల లకు బిలాజ్ అల్ జాజేయర్ నిర్వహిస్తున్న బీచ్ ఫెస్టివల్ కు టూర్ వేసింది.
దేశంలో తొలిసారిగా బీచ్ ఫెస్టివల్ లో వివిధ వాటర్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్నట్లు పర్యాటక శాఖ తెలిపింది. అలాగే వివిధ రకాల కార్యక్రమాలతో పాటుగా స్పోర్ట్స్ ద్వారా తమ సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది.
బిలాజ్ అల్ జాజేయర్ లో జూలై 7 వ తేదీన పర్యాటక మంత్రిత్వశాఖ మంత్రి ఫాతిమా బిన్ అల్ జాఫర్ అల్ సైరఫి బీచ్ ఫెస్టివల్ ను ప్రారంభించారు. బిలాజ్ అల్ జాజేయర్, వాటర్ గార్డెన్ సిటీ బీచ్ , మారస్సి అల్ బహ్రెయిన్ బీచ్ లలో ఆగస్ట్ 27 వరకు జరుగుతుంది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







