ప్రజలు బయటకు రావద్దని హెచ్చరిక
- July 28, 2022
యూఏఈ: ఏడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ సమయంలో ప్రజలు ఏటువంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది.
లోతట్టు ప్రాంతాల ప్రజలను ఉద్దేశించి అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలు ఇళ్లు విడిచి బయటకు రావద్దని హెచ్చరిక జారీ చేసింది.
తూర్పు ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాతీయ వాతావరణ విభాగం (NCM) హెచ్చరిక జారీ చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట







