ప్రజలు బయటకు రావద్దని హెచ్చరిక
- July 28, 2022
యూఏఈ: ఏడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ సమయంలో ప్రజలు ఏటువంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది.
లోతట్టు ప్రాంతాల ప్రజలను ఉద్దేశించి అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలు ఇళ్లు విడిచి బయటకు రావద్దని హెచ్చరిక జారీ చేసింది.
తూర్పు ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాతీయ వాతావరణ విభాగం (NCM) హెచ్చరిక జారీ చేసింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







