ప్రజలు బయటకు రావద్దని హెచ్చరిక

- July 28, 2022 , by Maagulf
ప్రజలు బయటకు రావద్దని హెచ్చరిక

యూఏఈ: ఏడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ సమయంలో ప్రజలు ఏటువంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. 

లోతట్టు ప్రాంతాల ప్రజలను ఉద్దేశించి అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలు ఇళ్లు విడిచి బయటకు రావద్దని హెచ్చరిక జారీ చేసింది. 

తూర్పు ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాతీయ వాతావరణ విభాగం (NCM) హెచ్చరిక జారీ చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com