బాధితుల కోసం హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసిన షార్జా
- July 30, 2022
షార్జా: దేశంలో కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలం అయిన తూర్పు ప్రాంత ప్రజల కోసం హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసినట్లు షార్జా ఛారిటబుల్ ట్రస్ట్ కార్యనిర్వహక డైరెక్టర్ అబ్దుల్లా సుల్తాన్ బిన్ ఖదిం తెలిపారు.
అన్ని శాఖల అధికారులు నుంచి వచ్చిన సహకారం కారణంగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది అని ఖాదిం పేర్కొన్నారు.
0506293334 కు ఫోన్ చేస్తే బాధితులకు అండగా నిలిచి వారికి కావాల్సిన సహాయ సహకారాలు అంద జేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
మరోవైపు వాతావరణ మార్పులను జాతీయ వాతావరణ విభాగం క్షుణ్ణంగా గమనిస్తూ ప్రజలకు, అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తుంది.
తాజా వార్తలు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..
- శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం
- హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు రమదాన్ అనుభవం..!!
- కువైట్ టవర్స్: జాతీయ గుర్తింపుకు శాశ్వత చిహ్నం..!!
- ఉగ్రవాద సైబర్ దాడిని భగ్నం చేసిన యూఏఈ..!!
- బహ్రెయిన్ను లో మగ్రిబ్ డేట్స్ కు ఫుల్ డిమాండ్..!!
- 'మరూఫ్ ఒమన్' ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ బలోపేతం..!!
- అమెరికా రాయబారి వ్యాఖ్యలను ఖండించిన సౌదీ అరేబియా..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి
- ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం









