బాధితుల కోసం హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసిన షార్జా
- July 30, 2022
షార్జా: దేశంలో కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలం అయిన తూర్పు ప్రాంత ప్రజల కోసం హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసినట్లు షార్జా ఛారిటబుల్ ట్రస్ట్ కార్యనిర్వహక డైరెక్టర్ అబ్దుల్లా సుల్తాన్ బిన్ ఖదిం తెలిపారు.
అన్ని శాఖల అధికారులు నుంచి వచ్చిన సహకారం కారణంగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది అని ఖాదిం పేర్కొన్నారు.
0506293334 కు ఫోన్ చేస్తే బాధితులకు అండగా నిలిచి వారికి కావాల్సిన సహాయ సహకారాలు అంద జేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
మరోవైపు వాతావరణ మార్పులను జాతీయ వాతావరణ విభాగం క్షుణ్ణంగా గమనిస్తూ ప్రజలకు, అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తుంది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







