బాధితుల కోసం హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసిన షార్జా
- July 30, 2022
షార్జా: దేశంలో కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలం అయిన తూర్పు ప్రాంత ప్రజల కోసం హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసినట్లు షార్జా ఛారిటబుల్ ట్రస్ట్ కార్యనిర్వహక డైరెక్టర్ అబ్దుల్లా సుల్తాన్ బిన్ ఖదిం తెలిపారు.
అన్ని శాఖల అధికారులు నుంచి వచ్చిన సహకారం కారణంగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది అని ఖాదిం పేర్కొన్నారు.
0506293334 కు ఫోన్ చేస్తే బాధితులకు అండగా నిలిచి వారికి కావాల్సిన సహాయ సహకారాలు అంద జేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
మరోవైపు వాతావరణ మార్పులను జాతీయ వాతావరణ విభాగం క్షుణ్ణంగా గమనిస్తూ ప్రజలకు, అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తుంది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







