మదీనాను సందర్శించిన 280,000 మంది యాత్రికులు
- August 01, 2022
మదీనా: ఇప్పటివరకు మదీనాను 280,000 మంది యాత్రికులు సందర్శించారని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్నటి వరకు 280,554 మంది యాత్రికులు మదీనాకు చేరుకోగా.. 205,830 మంది యాత్రికులు నగరం నుండి బయలుదేరారని తెలిపింది. మదీనాలో ప్రస్తుతం 74,724 మంది యాత్రికులు ఉన్నారని పేర్కొంది. తాజాగా మదీనా ప్రిన్స్ మహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 11,924 మంది యాత్రికులు బయలుదేరినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏపీ మోడల్ స్కూల్స్ ల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు జాగ్రత్త..
- యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్
- హైదరాబాద్లో అనిరుధ్ కాన్సర్ట్, టికెట్లకు భారీ పోటీ!
- బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!
- ఖతార్ విమానాల రాకపోకల్లో 6 శాతం వృద్ధి..!!









