మదీనాను సందర్శించిన 280,000 మంది యాత్రికులు
- August 01, 2022
మదీనా: ఇప్పటివరకు మదీనాను 280,000 మంది యాత్రికులు సందర్శించారని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్నటి వరకు 280,554 మంది యాత్రికులు మదీనాకు చేరుకోగా.. 205,830 మంది యాత్రికులు నగరం నుండి బయలుదేరారని తెలిపింది. మదీనాలో ప్రస్తుతం 74,724 మంది యాత్రికులు ఉన్నారని పేర్కొంది. తాజాగా మదీనా ప్రిన్స్ మహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 11,924 మంది యాత్రికులు బయలుదేరినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం







