డెడ్ బాడీ తో ఫోటోలు తీసుకోవడం నేరం
- August 01, 2022
కువైట్: డెడ్ బాడీ తో ఫోటోలు తీసుకోవడం తీవ్రమైన శిక్షకు అర్హులు అని అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది.
మూడో రింగ్ రోడ్డు లో జరిగిన కారు ప్రమాదంలో మరణించిన వారిని నిందితుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశాడు.
ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన మంత్రిత్వ శాఖ మరణించిన వారికి తగిన విధంగా గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందని, వారి గౌరవానికి భంగానికి కలిగించే విధంగా వ్యవహరించే వారి పై న్యాయ పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







