డెడ్ బాడీ తో ఫోటోలు తీసుకోవడం నేరం
- August 01, 2022
కువైట్: డెడ్ బాడీ తో ఫోటోలు తీసుకోవడం తీవ్రమైన శిక్షకు అర్హులు అని అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది.
మూడో రింగ్ రోడ్డు లో జరిగిన కారు ప్రమాదంలో మరణించిన వారిని నిందితుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశాడు.
ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన మంత్రిత్వ శాఖ మరణించిన వారికి తగిన విధంగా గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందని, వారి గౌరవానికి భంగానికి కలిగించే విధంగా వ్యవహరించే వారి పై న్యాయ పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజా వార్తలు
- నెదర్లాండ్స్ పై భారత్ విజయం
- హైదరాబాద్లో హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు ప్లాట్లు
- ఏపీ: ఫిబ్రవరి 24న మంత్రివర్గ సమావేశం
- ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక
- సోషల్ మీడియాలో ‘ఓవర్ షేరింగ్’ చేస్తే డేంజర్ లో పడినట్లే!!
- రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
- తెలంగాణ వైద్యారోగ్య శాఖలో సరికొత్త స్కామ్!
- ప్రధాని నరేంద్ర మోదీతో సుందర్ పిచాయ్ భేటీ
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!









