డెడ్ బాడీ తో ఫోటోలు తీసుకోవడం నేరం
- August 01, 2022
కువైట్: డెడ్ బాడీ తో ఫోటోలు తీసుకోవడం తీవ్రమైన శిక్షకు అర్హులు అని అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది.
మూడో రింగ్ రోడ్డు లో జరిగిన కారు ప్రమాదంలో మరణించిన వారిని నిందితుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశాడు.
ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన మంత్రిత్వ శాఖ మరణించిన వారికి తగిన విధంగా గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందని, వారి గౌరవానికి భంగానికి కలిగించే విధంగా వ్యవహరించే వారి పై న్యాయ పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







