డెడ్ బాడీ తో ఫోటోలు తీసుకోవడం నేరం
- August 01, 2022
కువైట్: డెడ్ బాడీ తో ఫోటోలు తీసుకోవడం తీవ్రమైన శిక్షకు అర్హులు అని అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది.
మూడో రింగ్ రోడ్డు లో జరిగిన కారు ప్రమాదంలో మరణించిన వారిని నిందితుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశాడు.
ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన మంత్రిత్వ శాఖ మరణించిన వారికి తగిన విధంగా గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందని, వారి గౌరవానికి భంగానికి కలిగించే విధంగా వ్యవహరించే వారి పై న్యాయ పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..