వర్షాల బాధితులకు పరిహారం
- August 01, 2022
మనామా: దేశవ్యాప్తంగా కురిసిన వర్షాల కారణంగా నిరాశ్రయులైన బాధితులకు సహాయం అందించాలని యువరాజు మరియు ప్రధాని సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా ఆదేశాల మేరకు నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించే విధంగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైన అల్ లాజ్వి ప్రాంతంలో అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పరిహారాన్ని అందించే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- మదీనాలో వార్షిక పర్యాటక వ్యయం 22% వృద్ధి..!!
- ఈద్ సెలవులు 3 లేదా 4 రోజులు ఉంటాయా?
- నెదర్లాండ్స్ పై భారత్ విజయం
- హైదరాబాద్లో హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు ప్లాట్లు
- ఏపీ: ఫిబ్రవరి 24న మంత్రివర్గ సమావేశం
- ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక
- సోషల్ మీడియాలో ‘ఓవర్ షేరింగ్’ చేస్తే డేంజర్ లో పడినట్లే!!
- రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
- తెలంగాణ వైద్యారోగ్య శాఖలో సరికొత్త స్కామ్!
- ప్రధాని నరేంద్ర మోదీతో సుందర్ పిచాయ్ భేటీ









