వర్షాల బాధితులకు పరిహారం
- August 01, 2022
మనామా: దేశవ్యాప్తంగా కురిసిన వర్షాల కారణంగా నిరాశ్రయులైన బాధితులకు సహాయం అందించాలని యువరాజు మరియు ప్రధాని సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా ఆదేశాల మేరకు నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించే విధంగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైన అల్ లాజ్వి ప్రాంతంలో అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పరిహారాన్ని అందించే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం







