ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించిన యూఏఈ, శ్రీలంక అధ్యక్షులు
- August 03, 2022
అబుధాబి:యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. శ్రీలంక కొత్త అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారు....తన దేశాన్ని సుస్థిరత, శాంతిని అధిగమించే దిశగా నడిపించాలని ఆకాంక్షిస్తూ ఆయన ఎన్నికపై అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు, శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాటిని పెంపొందించే మార్గాలతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న అనేక ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చించారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







