ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించిన యూఏఈ, శ్రీలంక అధ్యక్షులు
- August 03, 2022
అబుధాబి:యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. శ్రీలంక కొత్త అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారు....తన దేశాన్ని సుస్థిరత, శాంతిని అధిగమించే దిశగా నడిపించాలని ఆకాంక్షిస్తూ ఆయన ఎన్నికపై అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు, శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాటిని పెంపొందించే మార్గాలతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న అనేక ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చించారు.
తాజా వార్తలు
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..









