ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించిన యూఏఈ, శ్రీలంక అధ్యక్షులు
- August 03, 2022
అబుధాబి:యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. శ్రీలంక కొత్త అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారు....తన దేశాన్ని సుస్థిరత, శాంతిని అధిగమించే దిశగా నడిపించాలని ఆకాంక్షిస్తూ ఆయన ఎన్నికపై అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు, శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాటిని పెంపొందించే మార్గాలతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న అనేక ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చించారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







