నేషనల్ అసెంబ్లీని రద్దు చేసిన కువైట్ క్రౌన్ ప్రిన్స్
- August 03, 2022
కువైట్: నేషనల్ అసెంబ్లీని రద్దు చేస్తూ కువైట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా డిక్రీ జారీ చేశారు.షేక్ మిషాల్ అల్-అహ్మద్ నవంబర్ 15, 2021 నాటి అమిరి డిక్రీని అనుసరించి నిర్ణయం తీసుకున్నారు. నేతల మధ్య సామరస్యం, సహకారం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తను జారీ చేసిన డిక్రీలో క్రౌన్ ప్రిన్స్ తెలిపారు. జాతీయ ఐక్యతను సాధించేందుకు ఈ నిర్ణయం తప్పనిసరి అయిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







