నేషనల్ అసెంబ్లీని రద్దు చేసిన కువైట్ క్రౌన్ ప్రిన్స్
- August 03, 2022
కువైట్: నేషనల్ అసెంబ్లీని రద్దు చేస్తూ కువైట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా డిక్రీ జారీ చేశారు.షేక్ మిషాల్ అల్-అహ్మద్ నవంబర్ 15, 2021 నాటి అమిరి డిక్రీని అనుసరించి నిర్ణయం తీసుకున్నారు. నేతల మధ్య సామరస్యం, సహకారం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తను జారీ చేసిన డిక్రీలో క్రౌన్ ప్రిన్స్ తెలిపారు. జాతీయ ఐక్యతను సాధించేందుకు ఈ నిర్ణయం తప్పనిసరి అయిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..









