పబ్లిక్ ఆర్ట్పై ప్రతిపాదనలు ఆహ్వానం: ఖతార్ మ్యూజియం
- August 03, 2022
దోహా: ఖతార్లోని వర్ధమాన, అనుభవజ్ఞులైన కళాకారుల నుంచి పబ్లిక్ ఆర్ట్ కోసం ఖతార్ మ్యూజియమ్స్ ప్రతిపాదనలను ఆహ్వానించింది. ఆగస్టు 15 లోపు తమ ప్రతిపాదనలను పంపాలని ఖతార్ మ్యూజియంలలో పబ్లిక్ ఆర్ట్ డైరెక్టర్ అబ్దుల్రహ్మాన్ అల్ ఇషాక్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసేందుకు వీలుగా ఆర్టిస్టులు వారి సృజనాత్మకతతో రూపొందించిన కళాకృతులను ప్రతిపాదించాలని కోరారు. ఖతార్లోని సాంస్కృతిక, కళాత్మక వైఖరులను సుసంపన్నం చేసేవిధంగా ప్రతిపాదనలు ఉండాలన్నారు. ఈ సంవత్సరం పబ్లిక్ ఆర్ట్ స్టూడెంట్స్ విభాగంలో యూనివర్సిటీ విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు తమ ప్రతిపాదనలను సెప్టెంబర్ 5 లోపు పంపాలని సూచించారు.
తాజా వార్తలు
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..









