పబ్లిక్ ఆర్ట్పై ప్రతిపాదనలు ఆహ్వానం: ఖతార్ మ్యూజియం
- August 03, 2022
దోహా: ఖతార్లోని వర్ధమాన, అనుభవజ్ఞులైన కళాకారుల నుంచి పబ్లిక్ ఆర్ట్ కోసం ఖతార్ మ్యూజియమ్స్ ప్రతిపాదనలను ఆహ్వానించింది. ఆగస్టు 15 లోపు తమ ప్రతిపాదనలను పంపాలని ఖతార్ మ్యూజియంలలో పబ్లిక్ ఆర్ట్ డైరెక్టర్ అబ్దుల్రహ్మాన్ అల్ ఇషాక్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసేందుకు వీలుగా ఆర్టిస్టులు వారి సృజనాత్మకతతో రూపొందించిన కళాకృతులను ప్రతిపాదించాలని కోరారు. ఖతార్లోని సాంస్కృతిక, కళాత్మక వైఖరులను సుసంపన్నం చేసేవిధంగా ప్రతిపాదనలు ఉండాలన్నారు. ఈ సంవత్సరం పబ్లిక్ ఆర్ట్ స్టూడెంట్స్ విభాగంలో యూనివర్సిటీ విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు తమ ప్రతిపాదనలను సెప్టెంబర్ 5 లోపు పంపాలని సూచించారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







