అల్ వుస్తాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
- August 03, 2022
మస్కట్: అల్ వుస్తా గవర్నరేట్లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. అల్ వుస్తా గవర్నరేట్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ప్రమాద వివరాలను వెల్లడించింది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఆరుగురిని హైమా హాస్పిటల్కు తరలించినట్లు తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదంలో మొత్తం ఇద్దరు మరణించారని, గాయపడ్డ వారిలో ఒకరికి తీవ్రంగా గాయాలు అయ్యాయని, మరో ఐదుగురికి మోస్తరు గాయాలు అయినట్లు వివరించారు.
తాజా వార్తలు
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..









