అల్ వుస్తాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
- August 03, 2022
మస్కట్: అల్ వుస్తా గవర్నరేట్లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. అల్ వుస్తా గవర్నరేట్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ప్రమాద వివరాలను వెల్లడించింది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఆరుగురిని హైమా హాస్పిటల్కు తరలించినట్లు తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదంలో మొత్తం ఇద్దరు మరణించారని, గాయపడ్డ వారిలో ఒకరికి తీవ్రంగా గాయాలు అయ్యాయని, మరో ఐదుగురికి మోస్తరు గాయాలు అయినట్లు వివరించారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!