వాట్సప్ లో అవమానించినందుకు ఖరీదు dh 13,000
- August 03, 2022
దుబాయ్: వాట్సప్ ద్వారా తనను అవమానించినందుకు dh13,000 లు చెల్లించాలని డిమాండ్ చేయడమే కాకుండా రెండు కేసులు నమోదు చేశాడు.
మొదటి కేసులో నిందితుడు బాధితుడికి dh 3,000 జరిమానా విధించగా , రెండోది వ్యక్తిగత నష్టానికి పరిహారంగా dh 10,000 చెల్లించ వలసిన ఉంటుందని క్రిమినల్ కోర్టు ప్రకటించింది.
నిందితుడు నష్ట పరిహారం మాత్రమే కాకుండా కోర్టు ఖర్చులు భరించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







