వాట్సప్ లో అవమానించినందుకు ఖరీదు dh 13,000
- August 03, 2022
దుబాయ్: వాట్సప్ ద్వారా తనను అవమానించినందుకు dh13,000 లు చెల్లించాలని డిమాండ్ చేయడమే కాకుండా రెండు కేసులు నమోదు చేశాడు.
మొదటి కేసులో నిందితుడు బాధితుడికి dh 3,000 జరిమానా విధించగా , రెండోది వ్యక్తిగత నష్టానికి పరిహారంగా dh 10,000 చెల్లించ వలసిన ఉంటుందని క్రిమినల్ కోర్టు ప్రకటించింది.
నిందితుడు నష్ట పరిహారం మాత్రమే కాకుండా కోర్టు ఖర్చులు భరించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







