శంషాబాద్ విమానాశ్రయంలో నిషేదిత సిగరెట్లు స్వాధీనం..
- August 04, 2022
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్మగ్లర్ల నుంచి నిషేదిత సిగరెట్లు, ప్రోటీన్ పౌడర్ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.గురువారం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా ఓ విమానంలో 150 బోటిల్స్ ప్రోటీన్ పౌడర్ను స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించిన 14 మందిని అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన ప్రోటీన్ పౌడర్ విలువ దాదాపు రూ.1.15 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.అలాగే నిందితుల నుంచి రూ.2.82 లక్షల విలువైన నిషేదిత సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.


తాజా వార్తలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్కు డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా
- వాయు శక్తి విన్యాసాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము









