శంషాబాద్ విమానాశ్రయంలో నిషేదిత సిగరెట్లు స్వాధీనం..
- August 04, 2022
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్మగ్లర్ల నుంచి నిషేదిత సిగరెట్లు, ప్రోటీన్ పౌడర్ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.గురువారం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా ఓ విమానంలో 150 బోటిల్స్ ప్రోటీన్ పౌడర్ను స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించిన 14 మందిని అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన ప్రోటీన్ పౌడర్ విలువ దాదాపు రూ.1.15 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.అలాగే నిందితుల నుంచి రూ.2.82 లక్షల విలువైన నిషేదిత సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.


తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







