శంషాబాద్ విమానాశ్రయంలో నిషేదిత సిగరెట్లు స్వాధీనం..
- August 04, 2022
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్మగ్లర్ల నుంచి నిషేదిత సిగరెట్లు, ప్రోటీన్ పౌడర్ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.గురువారం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా ఓ విమానంలో 150 బోటిల్స్ ప్రోటీన్ పౌడర్ను స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించిన 14 మందిని అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన ప్రోటీన్ పౌడర్ విలువ దాదాపు రూ.1.15 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.అలాగే నిందితుల నుంచి రూ.2.82 లక్షల విలువైన నిషేదిత సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.


తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు







