ఇతరుల ఫోటోలు తీయడం నేరం.. సైబర్ క్రైమ్ విభాగం
- August 05, 2022
కువైట్: ఇతరులను ఫొటోలు తీసి.. వారి పరువుకు భంగం కలిగించవద్దని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సైబర్ క్రైమ్ విభాగం ప్రజలను కోరింది. ఇతరులను ఇబ్బందులకు గురిచేసిన వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ విభాగం హెచ్చరించింది. ఇతరులను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టడం.. పరువు తీసే చర్యలకు పాల్పడటం నేరమన్నారు. ఇతరుల అనుమతి లేకుండా వారిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం సైబర్ క్రైం కిందకు వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సైబర్ క్రైమ్ విభాగం ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్కు డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా









