ఇతరుల ఫోటోలు తీయడం నేరం.. సైబర్ క్రైమ్ విభాగం
- August 05, 2022
కువైట్: ఇతరులను ఫొటోలు తీసి.. వారి పరువుకు భంగం కలిగించవద్దని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సైబర్ క్రైమ్ విభాగం ప్రజలను కోరింది. ఇతరులను ఇబ్బందులకు గురిచేసిన వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ విభాగం హెచ్చరించింది. ఇతరులను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టడం.. పరువు తీసే చర్యలకు పాల్పడటం నేరమన్నారు. ఇతరుల అనుమతి లేకుండా వారిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం సైబర్ క్రైం కిందకు వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సైబర్ క్రైమ్ విభాగం ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







