ఇతరుల ఫోటోలు తీయడం నేరం.. సైబర్ క్రైమ్ విభాగం
- August 05, 2022
కువైట్: ఇతరులను ఫొటోలు తీసి.. వారి పరువుకు భంగం కలిగించవద్దని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సైబర్ క్రైమ్ విభాగం ప్రజలను కోరింది. ఇతరులను ఇబ్బందులకు గురిచేసిన వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ విభాగం హెచ్చరించింది. ఇతరులను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టడం.. పరువు తీసే చర్యలకు పాల్పడటం నేరమన్నారు. ఇతరుల అనుమతి లేకుండా వారిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం సైబర్ క్రైం కిందకు వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సైబర్ క్రైమ్ విభాగం ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







