విజయవాడ లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన చంద్రబాబు

- April 14, 2016 , by Maagulf
విజయవాడ లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన చంద్రబాబు

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ 125వ జయంతి వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం నివాళులర్పించారు. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com