పర్వతంపై ప్రమాదకరంగా వాకింగ్.. వ్యక్తి అరెస్టు
- August 07, 2022
మస్కట్: పర్వతం అంచున రిస్క్ చేస్తూ వాకింగ్ చేసిన ఓ పర్యాటకుడిని దోఫర్ గవర్నరేట్లో అరెస్టు చేశారు. ప్రమాదకరంగా ఓ పర్యాటకుడు పర్వతం అంచున నడిచే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని, ఇలా చేయడం ప్రమాదకరమని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. వీడియో క్లిప్ లో ఉన్న పర్యాటకుడిని గుర్తించి డోఫర్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ అతనిని అదుపులోకి తీసుకున్నదని తెలిపింది. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
తాజా వార్తలు
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!







