సౌదీలో హైస్పీడ్ రైళ్లను నడపనున్న మహిళలు
- August 07, 2022సౌదీ: మొత్తం 31 మంది సౌదీ మహిళలు సౌదీ అరేబియాలో హై-స్పీడ్ రైళ్లను నడపడానికి సిద్ధమయ్యారు. మొదటి దశ శిక్షణను పూర్తి చేసుకున్న వీరు త్వరలోనే రెండో దశ శిక్షణ(ప్రాక్టికల్)ను ప్రారంభించనున్నారు. ఐదు నెలల పాటు కొనసాగే ఈ దశలో ట్రైనీలు ప్రొఫెషనల్ డ్రైవర్ల సమక్షంలో ప్రాక్టికల్ శిక్షణను పూర్తి చేయనున్నారు. తుది దశ ట్రైనింగ్ ను పూర్తి చేసుకొని ఎంపికైన మహిళలు.. మక్కా, మదీనా నగరాల మధ్య ఒక సంవత్సరం తర్వాత బుల్లెట్ రైళ్లను నడుపుతారని అధికారులు తెలిపారు. గత ఐదేళ్లలో అనేక రంగాల్లో మహిళల భాగస్వామ్యం దాదాపు రెట్టింపు (33 శాతం) అయిందన్నారు.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు