మొదటి త్రైమాసికంలో 112 దుకాణాలు మున్సిపాలిటీ మూసివేత
- April 14, 2016
2016 మొదటి త్రైమాసికంలో లో మస్క్యాట్ మున్సిపాలిటీ యొక్క ఆరోగ్య మరియు తనిఖీ విభాగపుశాఖ 1,269 కిలోల ఆహార పదార్ధం నాశనం చేశారు మరియు వారిపై 851 ఉల్లంఘనల కేసులను నమోదు చేసి , 112 దుకాణాలు మూసివేయించారు
మస్కట్ మునిసిపాలిటీ (సీబ్, బుషేర్ , ముత్త్రః , అమెరాట్ మరియు క్ఉరియత్ ) అన్ని డైరెక్టరేట్లు పరిధి లో తనిఖీ మరియు ఆహార పదార్ధ నియంత్రణ శాఖల నుంచి పలు జట్లు ఈ కాలంలో రెస్టారెంట్లు, కాఫీ దుకాణాలు మరియు ఆరోగ్య మరియు ఆహార స్థాపనలు 10.237 సందర్శనల చేపట్టారు.ఇందులో అనేక 112 దుకాణాలు మరియు ఆహార ఏర్పాటు మూసివేయాలని ఉన్నాతాధికారులు ఆదేశించారు ఇందులో 851 ఉల్లంఘనలు ఆరోగ్యం మరియు పరిశుభ్రత అవసరాలు పాటించనందుకు నమోదు కాగా . 1,269 కిలోల మాంసం, కోడీ మాంసం , చేపలు, బాగుచేసే విధానం మరియు వండిన ఆహార ధ్వంసమైపోయిన నేపధ్యంలో వినియోగం పనికిరాడు అన్నట్లు తేలింది. ఇక్కడ జప్తు మరియు నాశనం ఇతర వస్తువులలో శీతల పానీయాల 1,483 సమూహములు, గడువుతీరిన సౌందర్య సాధనాలు మరియు 2,064 వంట పరికరాలు 109 కిలోల వరకు ఉన్నాయి.
పురపాలకశాఖ ద్వారా 48 దుకాణాలు మూసివేయబడ్డాయి మరియు 318 ఉల్లంఘనలు నమోదు. ఇరవై రెండు దుకాణాలు బుషేర్ లో నమోదు కాబడ్డాయి మరియు 250 ఉల్లంఘనలు ఇక్కడ దాఖలు చేశారు. ముత్త్రః మరియు మస్కట్ లో, 39 దుకాణాలు మూసివేశారు మరియు 177 ఉల్లంఘనలు నమోదు కాబడ్డాయి . రెండు షాపుల్లో అమెరాట్ మూసివేసింది మరియు 60 ఉల్లంఘనలు నమోదు. ఒక స్థాపనలో క్ఉరియత్ మూసివేతకు ఆదేశించింది మరియు ఇక్కడ 46 ఉల్లంఘనలు నమోదు చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









