మొదటి త్రైమాసికంలో 112 దుకాణాలు మున్సిపాలిటీ మూసివేత
- April 14, 2016
2016 మొదటి త్రైమాసికంలో లో మస్క్యాట్ మున్సిపాలిటీ యొక్క ఆరోగ్య మరియు తనిఖీ విభాగపుశాఖ 1,269 కిలోల ఆహార పదార్ధం నాశనం చేశారు మరియు వారిపై 851 ఉల్లంఘనల కేసులను నమోదు చేసి , 112 దుకాణాలు మూసివేయించారు
మస్కట్ మునిసిపాలిటీ (సీబ్, బుషేర్ , ముత్త్రః , అమెరాట్ మరియు క్ఉరియత్ ) అన్ని డైరెక్టరేట్లు పరిధి లో తనిఖీ మరియు ఆహార పదార్ధ నియంత్రణ శాఖల నుంచి పలు జట్లు ఈ కాలంలో రెస్టారెంట్లు, కాఫీ దుకాణాలు మరియు ఆరోగ్య మరియు ఆహార స్థాపనలు 10.237 సందర్శనల చేపట్టారు.ఇందులో అనేక 112 దుకాణాలు మరియు ఆహార ఏర్పాటు మూసివేయాలని ఉన్నాతాధికారులు ఆదేశించారు ఇందులో 851 ఉల్లంఘనలు ఆరోగ్యం మరియు పరిశుభ్రత అవసరాలు పాటించనందుకు నమోదు కాగా . 1,269 కిలోల మాంసం, కోడీ మాంసం , చేపలు, బాగుచేసే విధానం మరియు వండిన ఆహార ధ్వంసమైపోయిన నేపధ్యంలో వినియోగం పనికిరాడు అన్నట్లు తేలింది. ఇక్కడ జప్తు మరియు నాశనం ఇతర వస్తువులలో శీతల పానీయాల 1,483 సమూహములు, గడువుతీరిన సౌందర్య సాధనాలు మరియు 2,064 వంట పరికరాలు 109 కిలోల వరకు ఉన్నాయి.
పురపాలకశాఖ ద్వారా 48 దుకాణాలు మూసివేయబడ్డాయి మరియు 318 ఉల్లంఘనలు నమోదు. ఇరవై రెండు దుకాణాలు బుషేర్ లో నమోదు కాబడ్డాయి మరియు 250 ఉల్లంఘనలు ఇక్కడ దాఖలు చేశారు. ముత్త్రః మరియు మస్కట్ లో, 39 దుకాణాలు మూసివేశారు మరియు 177 ఉల్లంఘనలు నమోదు కాబడ్డాయి . రెండు షాపుల్లో అమెరాట్ మూసివేసింది మరియు 60 ఉల్లంఘనలు నమోదు. ఒక స్థాపనలో క్ఉరియత్ మూసివేతకు ఆదేశించింది మరియు ఇక్కడ 46 ఉల్లంఘనలు నమోదు చేశారు.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’







