రావ్దా షరీఫ్ ప్రార్థనలకు కొత్త నిబంధనలు
- August 14, 2022
మదీనా : మదీనాలోని ప్రవక్త మస్జీదులోని రౌదా షరీఫ్లో కేవలం 10 నిమిషాలు మాత్రమే ఆరాధకులు ఉండేందుకు అనుమతి ఉందని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ తెలిపింది. తవక్కల్నా లేదా ఈటమర్నా దరఖాస్తుల ద్వారా యాత్రికులకు అనుమతిని జారీ చేయాలని నిర్ణయించినట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మక్కాలోని గ్రేట్ మస్జీదులో ఉమ్రా/ ప్రార్థనలు చేయడానికి 1443 AH చివరి సీజన్లో 70 మిలియన్లకు పైగా అనుమతులు జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ ప్రతినిధి హిషామ్ సయీద్ తెలిపారు. సౌదీ పౌరులు, నివాసితులు, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలు (GCC) పౌరులు లేదా వివిధ రకాల వీసాలు ఉన్నవారు అయినా రౌదా షరీఫ్లో ఉమ్రా లేదా ప్రార్థన నిర్వహించాలనుకునే వారందరికి ఇప్పుడు టైమ్ స్లాట్లతో కూడిన అనుమతులను జారీ చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







