రావ్దా షరీఫ్ ప్రార్థనలకు కొత్త నిబంధనలు
- August 14, 2022
మదీనా : మదీనాలోని ప్రవక్త మస్జీదులోని రౌదా షరీఫ్లో కేవలం 10 నిమిషాలు మాత్రమే ఆరాధకులు ఉండేందుకు అనుమతి ఉందని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ తెలిపింది. తవక్కల్నా లేదా ఈటమర్నా దరఖాస్తుల ద్వారా యాత్రికులకు అనుమతిని జారీ చేయాలని నిర్ణయించినట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మక్కాలోని గ్రేట్ మస్జీదులో ఉమ్రా/ ప్రార్థనలు చేయడానికి 1443 AH చివరి సీజన్లో 70 మిలియన్లకు పైగా అనుమతులు జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ ప్రతినిధి హిషామ్ సయీద్ తెలిపారు. సౌదీ పౌరులు, నివాసితులు, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలు (GCC) పౌరులు లేదా వివిధ రకాల వీసాలు ఉన్నవారు అయినా రౌదా షరీఫ్లో ఉమ్రా లేదా ప్రార్థన నిర్వహించాలనుకునే వారందరికి ఇప్పుడు టైమ్ స్లాట్లతో కూడిన అనుమతులను జారీ చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







