'Alhosn' యాప్లో పర్సనల్ డేటా షేరింగ్ వద్దు
- August 20, 2022
యూఏఈ: 'Alhosn' అప్లికేషన్లోని ఖాతాదారులు తమ రహస్య సమాచారాన్ని(పర్సనల్ డేటా) పబ్లిక్గా షేర్ చేయవద్దని అధికారులు సూచించారు. అల్హోసన్ పాస్లపై ప్రదర్శించబడే ఖాతాదారుల వ్యక్తిగత సమాచారంతో కూడిన QR కోడ్ ను ఇతరులతో పంచుకోవద్దని అధికారులు ప్రజలను కోరారు. అలాగే వన్-టైమ్ పాస్వర్డ్ (OTP) ను సైతం ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని సూచించారు. అప్లికేషన్లోని గ్రీన్ పాస్లో సున్నితమైన వ్యక్తిగత డేటా ఉంటుందని, ఈ డేటా సరిగ్గా షేర్ చేయకపోతే హ్యాకింగ్ కు గురవుతుందన్నారు. ఖాతాదారులు గ్రీన్ పాస్ను ఆన్లైన్లో షేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని యాప్ అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







