'Alhosn' యాప్లో పర్సనల్ డేటా షేరింగ్ వద్దు
- August 20, 2022
యూఏఈ: 'Alhosn' అప్లికేషన్లోని ఖాతాదారులు తమ రహస్య సమాచారాన్ని(పర్సనల్ డేటా) పబ్లిక్గా షేర్ చేయవద్దని అధికారులు సూచించారు. అల్హోసన్ పాస్లపై ప్రదర్శించబడే ఖాతాదారుల వ్యక్తిగత సమాచారంతో కూడిన QR కోడ్ ను ఇతరులతో పంచుకోవద్దని అధికారులు ప్రజలను కోరారు. అలాగే వన్-టైమ్ పాస్వర్డ్ (OTP) ను సైతం ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని సూచించారు. అప్లికేషన్లోని గ్రీన్ పాస్లో సున్నితమైన వ్యక్తిగత డేటా ఉంటుందని, ఈ డేటా సరిగ్గా షేర్ చేయకపోతే హ్యాకింగ్ కు గురవుతుందన్నారు. ఖాతాదారులు గ్రీన్ పాస్ను ఆన్లైన్లో షేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని యాప్ అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







