ఖతార్ లో 30 శాతం పెరిగిన అద్దెలు
- August 20, 2022
ఖతార్: FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022కి ముందు అపార్ట్మెంట్ అద్దెల్లో 30 శాతం పెరుగుదల నమోదయింది. ఈ మేరకు సిటీస్కేప్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ 2022 స్పష్టం చేసింది. అయితే, దేశంలో ప్రస్తుతం పెరిగిన అద్దెలు 2023లో తగ్గుతాయని అంచనా వేసింది. దీంతోపాటు రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా పెరుగుదలను నమోదు చేసిందని నివేదిక తెలిపింది. FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022కి ముందు లభ్యత తక్కువగా ఉండటంతో అపార్ట్మెంట్ అద్దెలపై మరింత ఒత్తిడి పెరుగుతుందని కూడా నివేదిక పేర్కొంది. ముఖ్యంగా 2010 - 2022 మధ్యకాలంలో అభివృద్ధి చేయబడిన అపార్ట్మెంట్లు, హోటళ్లు, విల్లాలు, రిటైల్ మాల్స్, కార్యాలయ భవనాలకు డిమాండ్ అధికంగా ఉందని రిపోర్టు పేర్కొంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







