చోరీకి పాల్పడిన ఆరుగురు ప్రవాసులు అరెస్ట్
- August 23, 2022
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు విదేశీయులను రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు.
మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంక్వైరీస్ మరియు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ సహకారంతో, అనేక ఇళ్లలో దొంగతనం చేసిన ఆరోపణలపై ఆసియా జాతీయతకు చెందిన ఒక మహిళతో సహా ఆరుగురిని అరెస్టు చేసింది. వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయి అని ROP తెలిపింది.
తాజా వార్తలు
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!
- తాత్కాలిక సస్పెన్షన్ తర్వాత ఫ్లైట్స్ క్రమంగా పునఃప్రారంభం..!!









