ముంబై ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ కు బాంబు బెదిరింపు కాల్..
- August 23, 2022
ముంబై: ముంబైకి ఉగ్రవాదుల బెదిరింపులు పెరిగిపోతున్నాయి. గతంలో ప్రముఖ సంస్థలు, వ్యక్తులకు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ముంబైలోని ఓ ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఫైవ్ స్టార్ హోటల్ లో నాలుగు చోట్ల బాంబులు అమర్చామని సోమవారం బెదిరింపు కాల్ చేశారు.
బాంబులను నిర్వీర్యం చేసేందుకు రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే బాంబులు పేల్చేస్తామని బెదిరించారు. అయితే సెక్యూరిటీ చెకింగ్ జరిగిన తర్వాత ఆ బెదిరింపు కాల్ ఉత్తదేనని పోలీసులు స్పష్టం చేశారు. ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







