పోలీసుల నిఘాలో హైదరాబాద్ పాత బస్తీ..
- August 25, 2022హైదరాబాద్: హైదరాబాద్లో పాతబస్తీలో ఆంక్షలు మొదలైయ్యాయి. మరి కొన్ని రోజుల పాటు ఆంక్షలు పొడిగించే అవకాశం ఉంది. సౌత్జోన్,ఈస్ట్జోన్ బేగంబజార్ ప్రాంతాల్లో ఆంక్షలు కఠినతరం చేశారు. ఇప్పటికే పాతబస్తి వైపు వచ్చే వాహానాలు దారి మళ్లించారు.చార్మినార్.శాలిబండ మొఘల్పురాలో మొత్తం మూయించేశారు పోలీసులు.ఇప్పటికే ఓల్డ్సిటీలో షాపులు,పెట్రోల్ పంపులు,హోటళ్లు కూడా మూతపడ్డాయి.కొద్దిరోజుల పాటు రాత్రి ఏడు గంటల తరువాత షాపులు మూసివేయాలని పోలీస్ అధికారులు సూచించారు. మరోవైపు పాతబస్తీపై ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు నిఘా పెట్టాయి.మరోవైపు రోడ్ల పైన నిరసనలు చేస్తే కఠినచర్యలు తప్పవంటున్నారు పోలీసులు. హైదరాబాద్ పాతబస్తీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఈస్ట్జోన్, సౌత్జోన్లలో దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే ఓల్డ్సిటీలో షాపులు,పెట్రోల్ పంపులు,హోటళ్లు కూడా మూతపడ్డాయి. కొద్దిరోజుల పాటు రాత్రి ఏడు గంటల తరువాత షాపులు మూసివేయాలని పోలీస్ అధికారులు సూచించారు. మరోవైపు పాతబస్తీలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు భారీగా మోహరించాయి. పుకార్లను నమ్మొద్దని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. పాతబస్తీని ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని, సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని అంటున్నారు సౌత్జోన్ డీసీపీ ఆనంద్.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు