గడువు ముగిసిన ఆహారాన్ని నాశనం చేసిన మస్కట్ మున్సిపాలిటీ
- August 27, 2022
మస్కట్: మార్కెట్ లో ఉంచబడిన ప్రజల ఆరోగ్యానికి హానీ చేసే నిల్వ సామర్థ్యo గడువు ముగిసిన 70 కేజీల ఆహారాన్ని మస్కట్ మున్సిపాలిటీ అధికారులు నాశనం చేశారు.
ప్రజల ఆరోగ్యానికి ఎంతో నష్టం కలిగించే 70 కేజీల గడువు ముగిసిన ఆహారాన్ని మార్కెట్ లో గుర్తించి నాశనం చేయడం జరిగిందని మస్కట్ మున్సిపాలిటీ అధికారులు ప్రకటించారు.
మరోవైపు , ఆరోగ్యకరమైన వాతావరణం మరియు స్వచ్ఛమైన నగరం కోసం బావ్షర్లోని కూడళ్లు మరియు వాడీలను శుభ్రపరిచే పనిని మున్సిపాలిటీ కొనసాగిస్తుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







