న్యాయవాదికి BD1,000 చెల్లించండి.. మహిళను ఆదేశించిన బహ్రెయిన్ కోర్టు
- August 29, 2022
బహ్రెయిన్: తన తరఫున వాదించిన లాయర్ కు ఫీజు చెల్లించకుండా మోసం చేసిన ఓ మహిళకు కోర్టు మొట్టికాయలు వేసింది. అనేక కేసుల్లో ఆమె తరపున వాదించిన న్యాయవాదికి చెల్లించాల్సిన పెండింగ్ ఫీజు BD1,000 చెల్లించాలని కోర్టు ఆ మహిళను ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. వివిధ కోర్టు కేసుల్లో మహిళ తరఫున న్యాయవాది వాదించారు. దీనికిగానూ తనకు బిడి1,500లు బకాయి పడిందని లాయర్ కోర్టును ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. లాయర్కు బిడి 1,000 చెల్లించాలని కోర్టు మహిళను ఆదేశించింది.
తాజా వార్తలు
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం







