న్యాయవాదికి BD1,000 చెల్లించండి.. మహిళను ఆదేశించిన బహ్రెయిన్ కోర్టు
- August 29, 2022
బహ్రెయిన్: తన తరఫున వాదించిన లాయర్ కు ఫీజు చెల్లించకుండా మోసం చేసిన ఓ మహిళకు కోర్టు మొట్టికాయలు వేసింది. అనేక కేసుల్లో ఆమె తరపున వాదించిన న్యాయవాదికి చెల్లించాల్సిన పెండింగ్ ఫీజు BD1,000 చెల్లించాలని కోర్టు ఆ మహిళను ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. వివిధ కోర్టు కేసుల్లో మహిళ తరఫున న్యాయవాది వాదించారు. దీనికిగానూ తనకు బిడి1,500లు బకాయి పడిందని లాయర్ కోర్టును ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. లాయర్కు బిడి 1,000 చెల్లించాలని కోర్టు మహిళను ఆదేశించింది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







