ఖతార్లో కారు చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్
- August 29, 2022
ఖతార్: కార్ల దొంగతనానికి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) సోషల్ మీడియాలో ప్రకటించింది. దేశంలో జరిగిన దొంగతనాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. వాహనాలు, విలువైన వస్తువులను భద్రపరచడానికి అవసరమైన గట్టి చర్యలు తీసుకోవాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. దొంగతనం లేదా ఇతర నేర సంబంధిత విషయాలపై హెల్ప్లైన్ 999లో ఫిర్యాదు చేయాలని కోరింది.
తాజా వార్తలు
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం







