ఖతార్లో కారు చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్
- August 29, 2022
ఖతార్: కార్ల దొంగతనానికి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) సోషల్ మీడియాలో ప్రకటించింది. దేశంలో జరిగిన దొంగతనాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. వాహనాలు, విలువైన వస్తువులను భద్రపరచడానికి అవసరమైన గట్టి చర్యలు తీసుకోవాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. దొంగతనం లేదా ఇతర నేర సంబంధిత విషయాలపై హెల్ప్లైన్ 999లో ఫిర్యాదు చేయాలని కోరింది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







