ఒమన్లో మత్స్య రంగ అభివృద్ధికి కొత్త ప్రాజెక్టులు
- September 02, 2022
మస్కట్: OMR 5.7 మిలియన్ల వ్యయంతో మత్స్య రంగానికి సంబంధించిన మూడు కొత్త అభివృద్ధి ప్రాజెక్టులను వ్యవసాయ, మత్స్య సంపద, జలవనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వీటిని ఖసాబ్, బుఖా, రస్ అల్ హద్ విలాయత్లలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఒమన్ లో మత్స్య రంగాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధించిన మూడు ఒప్పందాలపై మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. బుఖా విలాయత్లో బ్రేక్వాటర్, రస్ అల్ హద్లోని మత్స్యకారుల మెరీనాను అభివృద్ధి చేయనున్నారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







