ఒమన్లో మత్స్య రంగ అభివృద్ధికి కొత్త ప్రాజెక్టులు
- September 02, 2022
మస్కట్: OMR 5.7 మిలియన్ల వ్యయంతో మత్స్య రంగానికి సంబంధించిన మూడు కొత్త అభివృద్ధి ప్రాజెక్టులను వ్యవసాయ, మత్స్య సంపద, జలవనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వీటిని ఖసాబ్, బుఖా, రస్ అల్ హద్ విలాయత్లలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఒమన్ లో మత్స్య రంగాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధించిన మూడు ఒప్పందాలపై మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. బుఖా విలాయత్లో బ్రేక్వాటర్, రస్ అల్ హద్లోని మత్స్యకారుల మెరీనాను అభివృద్ధి చేయనున్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇండెక్స్..8వ స్థానంలో ఒమన్..!!
- అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!
- సౌదీలో ముగ్గురు విదేశీయులు అరెస్ట్..!!
- శిథిల భవనాల కోసం అత్యవసర టాస్క్ఫోర్స్.. ఎంపీలు ఆమోదం..!!
- Dh1 స్కామ్: ఏఐతో వేలాది దిర్హామ్స్ కోల్పోయిన బాధితులు..!!
- అంతరాష్ట్ర ఎన్.డి.పి.ఎల్ సరఫరా చైన్ భగ్నం
- కువైట్ లో తీవ్రమైన పార్కింగ్ కొరత..అధ్యయనం..!!
- పామర్రు జనసేన పార్టీ శ్రేణులతో బండిరామకృష్ణ సమావేశం
- ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ
- శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు ప్రారంభం