ఒమన్లో మత్స్య రంగ అభివృద్ధికి కొత్త ప్రాజెక్టులు
- September 02, 2022మస్కట్: OMR 5.7 మిలియన్ల వ్యయంతో మత్స్య రంగానికి సంబంధించిన మూడు కొత్త అభివృద్ధి ప్రాజెక్టులను వ్యవసాయ, మత్స్య సంపద, జలవనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వీటిని ఖసాబ్, బుఖా, రస్ అల్ హద్ విలాయత్లలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఒమన్ లో మత్స్య రంగాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధించిన మూడు ఒప్పందాలపై మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. బుఖా విలాయత్లో బ్రేక్వాటర్, రస్ అల్ హద్లోని మత్స్యకారుల మెరీనాను అభివృద్ధి చేయనున్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు