సెంట్రల్ జైలులో మొబైల్ ఫోన్లు, డ్రగ్స్ స్వాధీనం
- September 02, 2022
కువైట్: సెంట్రల్ జైలు లోపల భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా సెంట్రల్ జైలులో అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఖైదీలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. జైలు అధికారులు నిర్వహించిన తనిఖీల సందర్భంగా భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు బయటపడ్డాయి. వీటితోపాటు అనేక మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ జైలు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









