సెంట్రల్ జైలులో మొబైల్ ఫోన్లు, డ్రగ్స్ స్వాధీనం
- September 02, 2022
కువైట్: సెంట్రల్ జైలు లోపల భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా సెంట్రల్ జైలులో అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఖైదీలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. జైలు అధికారులు నిర్వహించిన తనిఖీల సందర్భంగా భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు బయటపడ్డాయి. వీటితోపాటు అనేక మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ జైలు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన సౌదీ అరేబియా..!!
- జెనీవాలో ఇరాన్-యూఎస్ మధ్య చర్చలు..!!
- ఫిబ్రవరి 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ
- నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఏప్రిల్లోనా? షెడ్యూల్ పై క్లారిటీ
- విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము
- ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద కార్యకర్తల సందడి
- పేరుకే ఏఐ సమ్మిట్.. నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్
- శ్రీసిటీలో క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ ప్రారంభం
- కోర్టు తీర్పు పై స్పందించిన ప్రత్యూష తల్లి
- ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం









