సోషల్ మీడియా ఎంగేజ్మెంట్లో యూఏఈ టాప్
- September 04, 2022
యూఏఈ: యూఏఈ ప్రపంచంలోనే అత్యధిక సోషల్ మీడియా వినియోగ రేటును కలిగి ఉందని తాజా అధ్యయనంలో తేలింది.టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీ విడుదల చేసిన “యూఏఈ డిజిటల్ లైఫ్స్టైల్ రిపోర్ట్ 2022” ప్రకారం..యూఏఈ 106 శాతం వినియోగ రేటును కలిగి ఉంది.ప్రపంచంలోనే 100 శాతంపైగా స్కోరుతో అగ్రస్థానంలో ఉన్న ఏకైక దేశంగా రికార్డు సృష్టించింది.ఆన్లైన్ వినియోగదారు డేటా సంస్థ స్టాటిస్టా ప్రకారం యూఏఈ నివాసితులు సగటున ప్రతిరోజూ రోజుకు 147 నిమిషాలు కంటే అధిక సమయం సోషల్ మీడియాలో గడుపుతారు.UAEలోని ప్రజలు ప్రతిరోజూ సగటున 4.35 గంటలు సోషల్ మీడియాలో గడుపుతున్నారని నివేదికలో పేర్కొన్నారు.ఈ విషయంలో ప్రపంచవ్యాప్త సగటు 6.6 గంటలు మాత్రమే కావడం గమనార్హం.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!