సోషల్ మీడియా ఎంగేజ్మెంట్లో యూఏఈ టాప్
- September 04, 2022
యూఏఈ: యూఏఈ ప్రపంచంలోనే అత్యధిక సోషల్ మీడియా వినియోగ రేటును కలిగి ఉందని తాజా అధ్యయనంలో తేలింది.టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీ విడుదల చేసిన “యూఏఈ డిజిటల్ లైఫ్స్టైల్ రిపోర్ట్ 2022” ప్రకారం..యూఏఈ 106 శాతం వినియోగ రేటును కలిగి ఉంది.ప్రపంచంలోనే 100 శాతంపైగా స్కోరుతో అగ్రస్థానంలో ఉన్న ఏకైక దేశంగా రికార్డు సృష్టించింది.ఆన్లైన్ వినియోగదారు డేటా సంస్థ స్టాటిస్టా ప్రకారం యూఏఈ నివాసితులు సగటున ప్రతిరోజూ రోజుకు 147 నిమిషాలు కంటే అధిక సమయం సోషల్ మీడియాలో గడుపుతారు.UAEలోని ప్రజలు ప్రతిరోజూ సగటున 4.35 గంటలు సోషల్ మీడియాలో గడుపుతున్నారని నివేదికలో పేర్కొన్నారు.ఈ విషయంలో ప్రపంచవ్యాప్త సగటు 6.6 గంటలు మాత్రమే కావడం గమనార్హం.
తాజా వార్తలు
- మహిళా సంఘాలకు మరో తీపి కబురు తెలిపిన రేవంత్ ప్రభుత్వం
- ట్రంప్ ఇరాన్ వార్ వార్నింగ్: 24 గంటల్లో విధ్వంసం అంటూ సంచలనం
- తెలంగాణ జర్నలిస్టులకు కీలక అప్డేట్
- సౌదీ అరేబియాలో 69 అడ్మిన్ సపోర్టు ఉద్యోగాలు లోకలైజ్..!!
- ఊరట..మూడవ ఏడాది ఫీజులను ఫ్రీజ్ చేసిన దుబాయ్ స్కూల్..!!
- వాటర్ సర్కస్ః కొత్త తేదీలను ప్రకటించిన విజిట్ ఖతార్..!!
- ఆహార భద్రతా వారోత్సవాల అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- ప్రభావిత ప్రాంతాలను సందర్శించవద్దు..కువైట్ లో అలెర్ట్..!!
- నాలుగు కొత్త దక్షిణాసియా సిటీలకు గల్ఫ్ ఎయిర్ సర్వీసులు..!!
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన కువైట్ విదేశాంగ మంత్రి









