సోషల్ మీడియా ఎంగేజ్మెంట్లో యూఏఈ టాప్
- September 04, 2022
యూఏఈ: యూఏఈ ప్రపంచంలోనే అత్యధిక సోషల్ మీడియా వినియోగ రేటును కలిగి ఉందని తాజా అధ్యయనంలో తేలింది.టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీ విడుదల చేసిన “యూఏఈ డిజిటల్ లైఫ్స్టైల్ రిపోర్ట్ 2022” ప్రకారం..యూఏఈ 106 శాతం వినియోగ రేటును కలిగి ఉంది.ప్రపంచంలోనే 100 శాతంపైగా స్కోరుతో అగ్రస్థానంలో ఉన్న ఏకైక దేశంగా రికార్డు సృష్టించింది.ఆన్లైన్ వినియోగదారు డేటా సంస్థ స్టాటిస్టా ప్రకారం యూఏఈ నివాసితులు సగటున ప్రతిరోజూ రోజుకు 147 నిమిషాలు కంటే అధిక సమయం సోషల్ మీడియాలో గడుపుతారు.UAEలోని ప్రజలు ప్రతిరోజూ సగటున 4.35 గంటలు సోషల్ మీడియాలో గడుపుతున్నారని నివేదికలో పేర్కొన్నారు.ఈ విషయంలో ప్రపంచవ్యాప్త సగటు 6.6 గంటలు మాత్రమే కావడం గమనార్హం.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







