సోషల్ మీడియా ఎంగేజ్మెంట్లో యూఏఈ టాప్
- September 04, 2022
యూఏఈ: యూఏఈ ప్రపంచంలోనే అత్యధిక సోషల్ మీడియా వినియోగ రేటును కలిగి ఉందని తాజా అధ్యయనంలో తేలింది.టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీ విడుదల చేసిన “యూఏఈ డిజిటల్ లైఫ్స్టైల్ రిపోర్ట్ 2022” ప్రకారం..యూఏఈ 106 శాతం వినియోగ రేటును కలిగి ఉంది.ప్రపంచంలోనే 100 శాతంపైగా స్కోరుతో అగ్రస్థానంలో ఉన్న ఏకైక దేశంగా రికార్డు సృష్టించింది.ఆన్లైన్ వినియోగదారు డేటా సంస్థ స్టాటిస్టా ప్రకారం యూఏఈ నివాసితులు సగటున ప్రతిరోజూ రోజుకు 147 నిమిషాలు కంటే అధిక సమయం సోషల్ మీడియాలో గడుపుతారు.UAEలోని ప్రజలు ప్రతిరోజూ సగటున 4.35 గంటలు సోషల్ మీడియాలో గడుపుతున్నారని నివేదికలో పేర్కొన్నారు.ఈ విషయంలో ప్రపంచవ్యాప్త సగటు 6.6 గంటలు మాత్రమే కావడం గమనార్హం.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







