మస్కట్కి కొన్ని విమానాలను రీషెడ్యూల్ చేసిన ఎయిర్ ఇండియా
- September 04, 2022
మస్కట్: భారతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా వివిధ భారతీయ నగరాలను మస్కట్కు అనుసంధానించే కొన్ని విమానాలను రద్దు చేసి, రీషెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటించింది.
“కొన్ని అనివార్య కారణాల వల్ల, కింది విమానాలు రీషెడ్యూల్ చేయబడ్డాయి/రద్దు చేయబడ్డాయి.” అని ఎయిర్లైన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
సెప్టెంబర్ 12 మరియు 13 మధ్య విమానాలు షెడ్యూల్ చేయబడ్డాయి. ప్రయాణీకులు పూర్తి రీఫండ్ను ఎంచుకోవచ్చు లేదా ప్రత్యామ్నాయ తేదీలు/మార్గాల్లో తాము రీబుక్ చేసుకోవచ్చు. అలాగే, ఛార్జీలు లేకుండా టిక్కెట్లను మళ్లీ జారీ చేయటనికి. సిద్ధంగా ఉన్నామని తెలిపాయి.
జరిగిన అన్ని రకాల అసౌకర్యాలకు మేము హృదయపూర్వకంగా చింతిస్తున్నాము అని ఎయిర్లైన్ తెలిపింది.
తాజా వార్తలు
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం