పాకిస్థాన్కు భారీ మానవతా సాయం: బహ్రెయిన్ రాజు
- September 05, 2022
బహ్రెయిన్: భారీ వర్షాలు, వరదలతో కుదేలైన పాకిస్థాన్ బహ్రెయిన్ భారీ మనవతా సాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆదేశాలు జారీ చేశారు. ది కింగ్ ఫర్ హ్యుమానిటేరియన్ వర్క్స్ అండ్ యూత్ అఫైర్స్ ప్రతినిధి షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా నేతృత్వంలోని రాయల్ హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (RHF) ద్వారా బాధితులకు తక్షణ మానవతా సహాయ సహాయాన్ని అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ కు భారీ సాయాన్ని ప్రకటించిన కింగ్ హమద్కు షేక్ నాసర్ బిన్ హమద్ కృతజ్ఞతలు తెలిపారు. పాకిస్థాన్ లో వరదల కారణంగా ప్రభావితమైన వారికి మెరుగైన సాయం అందించేందుకు పాకిస్థాన్లోని అధికారులతో మాట్లాడుతున్నట్లు RHF సెక్రటరీ-జనరల్ డాక్టర్ ముస్తఫా అల్ సయ్యద్ తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!









