పాకిస్థాన్కు భారీ మానవతా సాయం: బహ్రెయిన్ రాజు
- September 05, 2022
బహ్రెయిన్: భారీ వర్షాలు, వరదలతో కుదేలైన పాకిస్థాన్ బహ్రెయిన్ భారీ మనవతా సాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆదేశాలు జారీ చేశారు. ది కింగ్ ఫర్ హ్యుమానిటేరియన్ వర్క్స్ అండ్ యూత్ అఫైర్స్ ప్రతినిధి షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా నేతృత్వంలోని రాయల్ హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (RHF) ద్వారా బాధితులకు తక్షణ మానవతా సహాయ సహాయాన్ని అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ కు భారీ సాయాన్ని ప్రకటించిన కింగ్ హమద్కు షేక్ నాసర్ బిన్ హమద్ కృతజ్ఞతలు తెలిపారు. పాకిస్థాన్ లో వరదల కారణంగా ప్రభావితమైన వారికి మెరుగైన సాయం అందించేందుకు పాకిస్థాన్లోని అధికారులతో మాట్లాడుతున్నట్లు RHF సెక్రటరీ-జనరల్ డాక్టర్ ముస్తఫా అల్ సయ్యద్ తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







