ఉపాధ్యాయ దినోత్సవం.. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల ప్రదానం
- September 05, 2022
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం బోధనలో ఉత్తమ ప్రతిభ కనబరచిన ఉపాధ్యాయులకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందజేశారు. ఈ ఏడాది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిలో తెలంగాణకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. వారిలో టీఎన్ శ్రీధర్, కందాల రామయ్య, సునీత రావు ఉన్నారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో వీరు రాష్ట్రపతి నుంచి అవార్డులు స్వీకరించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి