ఉపాధ్యాయ దినోత్సవం.. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల ప్రదానం
- September 05, 2022
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం బోధనలో ఉత్తమ ప్రతిభ కనబరచిన ఉపాధ్యాయులకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందజేశారు. ఈ ఏడాది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిలో తెలంగాణకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. వారిలో టీఎన్ శ్రీధర్, కందాల రామయ్య, సునీత రావు ఉన్నారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో వీరు రాష్ట్రపతి నుంచి అవార్డులు స్వీకరించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్కు భూకేటాయింపు రద్దు
- తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్
- తమిళనాడు ప్రధాన కార్యదర్శిగా ఎం.సాయి కుమార్ బాధ్యతలు స్వీకారం
- టీవీ యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చిన యూట్యూబ్
- కువైట్ లో విషాదం..రోడ్డు పై 5 మంది మృతి!!
- ప్రయాణికులకు ఊరట.. గల్ఫ్ ఎయిర్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- కువైట్ కాన్సులేట్ పై జరిగిన దాడిని ఖండించిన ఒమన్..!!
- పౌల్ట్రీ ఉత్పత్తుల ఆందోళనపై సౌదీ అరేబియా క్లారిటీ..!!









