ఒమానీ విద్యార్థులు, జపాన్ లో సురక్షీతం రాయబార కార్యాలయం వెల్లడి
- April 15, 2016
జపాన్ నైరుతి క్యోశో లో 6. 4 తీవ్రతతో సంభవించిన భూకంపంలో వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న ఒమానీ విద్యార్థులు, జపాన్ లో సురక్షీతంగా ఉన్నారని టోక్యోలో సుల్తానేట్ యొక్క రాయబార కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.దౌత్యకార్యాలయం తెలిపిన తాజా గణాంకాల ప్రకారం, తొమ్మిది మంది మరణీంచారని, దాదాపు 864 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. ఇళ్ళు ద్వంసం కావడం మరియు మంటలు ఎగసి పడటం భూకంపానికి అత్యంత శక్తివంతమైన ప్రభావం కుమామోతో ప్రాంతంలో జరిగినట్లు తెలిపింది. అత్యవసర విషయంలో విద్యార్థులు, పౌరులు దౌత్యకార్యాలయంను సంప్రదించమని దౌత్యకార్యాలయ అధికారులు ప్రజలను కోరారు .జపాన్ ను దర్శిస్తున్న ఒమానీయులు, నివసిస్తున్నవారు తమ తమ వివరాలను ఒమనీ దౌత్యకార్యాలయం వద్ద నమోద చేసుకోవాలని దౌత్యకార్యాలయం అధికారులు కోరారు.
తాజా వార్తలు
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!







