అబుధాబిలో ఘనంగా జరిగిన వినాయక చవితి ఉత్సవాలు
- September 06, 2022
అబుధాబి: అబుధాబిలో వినాయక చవితి ఉత్సవాలు తెలుగు వారు ఘనంగా నిర్వహించారు. గణనాథుడికి భక్తులు విశేష పూజలు ధూప దీప నైవేద్యాలు అందించి మండపం వద్ద భక్తులు భజనలు చేస్తూ పారవశ్యo పొందారు.మండపంను విద్యుత్ దీపాల అలంకరణలతో శోభాయమానంగా తీర్చిదిద్ది ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు.అనంతరం వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపి ఎల్లవేళలా గణనాధుని ఆశీస్సులు ఉండాలని భక్తులు కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో 400 మందికి పైగా భక్తులు పాల్గొన్నారని కార్యక్రమ నిర్వాహకులు సూరె వెంకట సుబ్రమణ్యం తెలిపారు.జేజీడీ స్వామీజీ బృందంచే భగవద్గీత పఠనం మరియు సంస్కృత భారతి బృందం వారిచే భజనలు చేసారు.





తాజా వార్తలు
- కువైట్ లో పురుషులకు మిలిటరీ సర్వీస్ తప్పనిసరి..!!
- 36 కొత్త ఎలక్ట్రానిక్ సర్వీసులను ప్రారంభించిన MOCI..!!
- సౌదీ అరేబియాలో దుమ్ము తుఫానులు, బలమైన గాలులు..!!
- బహ్రెయిన్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విస్తరణ..!!
- యూఏఈలో రాబోయే మూడు సంవత్సరాలకు అకాడమిక్ క్యాలండర్ రిలీజ్..!!
- ఇజ్కిలో ట్రక్కు బోల్తా..అగ్నికి ఆహుతి..!!
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్









