అబుధాబిలో ఘనంగా జరిగిన వినాయక చవితి ఉత్సవాలు
- September 06, 2022
అబుధాబి: అబుధాబిలో వినాయక చవితి ఉత్సవాలు తెలుగు వారు ఘనంగా నిర్వహించారు. గణనాథుడికి భక్తులు విశేష పూజలు ధూప దీప నైవేద్యాలు అందించి మండపం వద్ద భక్తులు భజనలు చేస్తూ పారవశ్యo పొందారు.మండపంను విద్యుత్ దీపాల అలంకరణలతో శోభాయమానంగా తీర్చిదిద్ది ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు.అనంతరం వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపి ఎల్లవేళలా గణనాధుని ఆశీస్సులు ఉండాలని భక్తులు కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో 400 మందికి పైగా భక్తులు పాల్గొన్నారని కార్యక్రమ నిర్వాహకులు సూరె వెంకట సుబ్రమణ్యం తెలిపారు.జేజీడీ స్వామీజీ బృందంచే భగవద్గీత పఠనం మరియు సంస్కృత భారతి బృందం వారిచే భజనలు చేసారు.





తాజా వార్తలు
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







